Friday, 11 September 2020

సరిహద్దులో టెన్షన్: భారత్-చైనా విదేశాంగ మత్రుల భేటీ - మాస్కో వేదికగా చర్చలు

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఇంకాస్త పెరిగిన ప్రస్తుత తరుణంలో.. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు కీలక చర్చలు జరిపారు. మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ఓసీ) సదస్సులో భాగంగా గురువారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour