Thursday, 17 September 2020

ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచారణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33JKDCW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour