Sunday, 13 September 2020

ఎన్నికల వేళ బీహార్‌లో రూ.900 కోట్ల ప్రాజెక్టులు -ప్రారంభించిన ప్రధాని మోదీ -సీఎం నితీశ్‌పై ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీహార్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో బీహార్ లో ఏర్పాటు చేసిన రూ.900 కోట్ల విలువైన మూడు కీలక ప్రాజెక్టులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం వ్యవహారం రాజకీయంగానూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iv6rbn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour