Wednesday, 16 September 2020

టాటా చేతికి కొత్త పార్లమెంట్ భవనం - రూ.862కోట్ల బిడ్‌తో గెలుపు - రూ.3కోట్ల తేడాతో ఎల్‌అండ్‌టీ ఔట్

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ కాంట్రాక్టు.. ప్రఖ్యాత టాటా సంస్థకు దక్కింది. కొత్త భవంతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) బుధవారం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టు అసలు విలువ రూ.941 కోట్లుకాగా.. అందరికంటే తక్కువగా రూ.862కోట్లకు బిడ్ దాఖలు చేసిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (టీపీఎల్)కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iCwT2W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour