Wednesday, 2 September 2020

అన్‌లాక్ ఎఫెక్ట్?: దేశంలో పీక్స్‌లో కరోనా: 83 వేలకు పైగా కొత్త కేసులు: మరణాల్లో మూడో స్థానంలో

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రోజువారీ కేసుల్లో నయా రికార్డును నెలకొల్పింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ కేసులు నమోదు కాలేదు. అత్యధిక మరణాలు, అదే స్థాయిలో కరోనా కేసులను చవి చూస్తోన్న అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ రేంజ్‌లో బిత్తరపోయేలా కేసులు రికార్డు కాలేదు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour