Wednesday, 30 September 2020

ఏపీలో కరోనా: 7లక్షలకు కేసులు, 5,828 మరణాలు - కొత్తగా 6,133 మందికి ఇన్ఫెక్షన్ -తూర్పులో టెన్షన్

కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో భారీగా చేపడుతోన్నటెస్టులకు అనుగుణంగా కొత్త కేసులూ అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే, గడిచిన నెల రోజులతో పోల్చుకుంటే, ఈ వారం కొత్తగా ఇన్ఫెక్షన్ కు గురవుతోన్న వారి సంఖ్య తగ్గుముఖంపట్టింది. అదే సమయంలో డిశ్చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. మరణాలు సైతం కంట్రోల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33gphxJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour