Friday, 4 September 2020

64 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక - బీహార్ పోల్స్‌తోపాటే నిర్వహిస్తామన్న ఈసీ

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబందించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. శుక్రవారం ఈసీ ఉన్నతస్థాయి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour