Sunday, 20 September 2020

ఎగ్ @ రూ.6: పోషక పదార్థాలు, వైరస్ నివారణ కావడంతో డిమాండ్.. వామ్మో అంటోన్న జనం..

కరోనా వైరస్.. వ్యాక్సిన్ రాకపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, ఎగ్, ఆవిరి పడుతూ.. వైరస్ నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే కోడి గుడ్డులో పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయని.. ఉడకబెట్టి తినాలని వైద్యులు ప్రత్యేకించి సూచిస్తున్నారు. దీంతో జనం ఎగ్ తినేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నాన్ వెజ్ తినని వారు కూడా ఎగ్ తీసుకునేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RFGGJB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour