Friday, 11 September 2020

మాతృభాషలోనే ప్రాథమిక విద్య: 5వ తరగతి వరకు: ఆప్షనల్‌గా ఇంగ్లీష్: మార్కులిస్ట్‌కు బదులుగా

న్యూఢిల్లీ: విద్యార్థిలోని ప్రతిభను గుర్తించడానికి మార్కులను ఆలంబనగా తీసుకోవడం ఎంత మాత్రమూ సరి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మార్కుల జాబితాకు బదులుగా సమగ్ర మూల్యాంకన జాబితా (హోలిస్టిక్ షీట్‌)ను ప్రాతిపదికగా తీసుకోబోతున్నామని చెప్పారు. ఒక విద్యార్థి చదువుతో పాటు ఇతర కార్యకలాపాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటామని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మూల్యాంకన కేంద్రాన్ని నెలకొల్పుతామని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour