Wednesday, 2 September 2020

మిషన్ కర్మయోగి అంటే?: ప్రయోజనాలేంటీ? ఇక ఆ వ్యవస్థ రూపురేఖల్లో: రూ.510 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: మిషన్ కర్మయోగి.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన ప్రాజెక్టు. జాతీయ విద్యావిధానంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రతిపాదించిన మరో విప్లవాత్మక మిషన్‌. ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల్లో ఒకటైన బ్యురోక్రసీ స్థాయిని పెంచడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. అటెండర్ నుంచి ఐఎఎస్ అధికారి స్థాయి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో జవసత్వాలను నింపడానికి, వారి పనితీరును ఎప్పటికప్పుడు సానబెట్టడానికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour