Wednesday, 30 September 2020

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణించే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి భారీ షాక్ తగిలినట్లయింది. విచారణ ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ, సీబీఐ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఒకటైన బాబ్రీ మసీదు ఉదంతంలో.. నేరపూరిత కుట్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36jT5M0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour