Wednesday, 23 September 2020

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!

పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 6.5 లక్షల కొత్త ఓటర్లను ఎన్‌రోల్ చేసింది. ఇందులో 3 లక్షల మంది వరకు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. వచ్చే అక్టోబర్-నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/302IdOm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour