Wednesday, 9 September 2020

ఏపీ టూ హైదరాబాద్ .. హవాలా మార్గంలో కోట్ల కరెన్సీ, 34వేల డాలర్లు కూడా ..పట్టుకున్న పోలీసులు

హవాలా మార్గంలో ఏపీ నుండి హైదరాబాద్ కు జరుగుతున్న నగదు లావాదేవీల గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి హైదరాబాద్ కు భారీగా నగదును తరలిస్తున్న ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు దీని వెనక ఉన్న సూత్రధారులను మరికొందరిని పట్టుకొని ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour