Tuesday, 22 September 2020

2 లక్షలు దాటిన మరణాలు: వ్యాక్సిన్‌పై ట్రంప్ గంపెడశాలు, తిప్పికొడుతోన్న జో బిడెన్..

మరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచార పర్వంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అయితే కరోనా వైరస్ మాత్రం వారిని తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రచారం సంగతి దేవుడెరుగు.. కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ అంశం అమెరికా అధ్యక్ష అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రచార పర్వంలో ప్రజలకు ఏం చెప్పాలనే అంశంపై సందిగ్దత నెలకొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32QLAKd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour