Tuesday, 29 September 2020

కలల ప్రపంచంలో కల్లోలం: డిస్నీల్యాండ్ సంక్షోభ ఊబిలో: ఒకేసారి 28 వేల మంది ఉద్యోగులపై వేటు

వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్.. డిస్నీల్యాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. కరోనా వైరస్ ప్రభావం డిస్నీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. ఏడాది పొడవునా సందర్శకులతో క్రిక్కిరిసిపోయే డిస్నీ.. ఏడెనిమిది నెలలుగా బోసిపోయింది. కరోనా వైరస్ వల్ల సందర్శకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల సందర్శనకు వస్తోన్న వారి సంఖ్యలోనూ భారీగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n2sUzh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour