Thursday, 3 September 2020

ఎష్టాబ్లిష్‌మెంట్ 22: బోర్డర్‌లో సీక్రెట్ ఫోర్స్: చైనా స్థావరాలపై రహస్యంగా: నేరుగా పీఎంఓకే రిపోర్ట్

న్యూఢిల్లీ: ఎష్టాబ్లిష్‌మెంట్ 22. ఇప్పటిదాకా పెద్దగా వినిపించని పేరు. సరిహద్దుల్లో శతృదేశాల కదలికలపై.. ప్రత్యేకించి చైనా కార్యకలాపాలపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగం ఇది. తాజాగా ఇది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా భారత ఆర్మీ అత్యంత రహస్యంగా సృష్టించిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఉనికి మళ్లీ చర్చనీయాంశమౌతోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour