Sunday, 27 September 2020

2022 ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ సీఎం మంతనాలు: అంతా సిద్ధమే

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను పంజాబ్ కాంగ్రెస్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు తెలిసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RZSfLU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour