Thursday, 3 September 2020

మోడీజీ నేనూ అదే అడుగుతున్నా..: 2013 ట్వీట్ వెలికితీసిన చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ధ్వజమెత్తారు. ఇప్పడు తాను కూడా అదే అడుగున్నానని చిదంబరం చెప్పుకొచ్చారు. 2013లో యూపీఏ-2 ప్రభుత్వం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour