Wednesday, 16 September 2020

ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: 17,500 పేజీల చార్జీషీట్, 15 మంది పేర్లు.. అనుబంధ చార్జీషీట్ కూడా..

ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. 17 వేల 500 పేజీల చార్జీషీట్‌లో 15 మంది పేర్లను ప్రస్తావించారు. అయితే కేసు విచారణ కొనసాగుతోందని.. చార్జీషీట్‌లో పేరున్నవారికి సంబంధించి అనుబంధంగా కూడా చార్జీషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో 50 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c3bfSZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour