Sunday, 30 August 2020

Unlock 4.0 : కేంద్రం తాజా మార్గదర్శకాలివే... మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్...

కేంద్ర ప్రభుత్వం 'అన్‌లాక్ 4' మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.ఇందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్ల నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చింది. సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక,వినోద,మతపరమైన ఫంక్షన్లకు సెప్టెంబర్ 21 నుంచి అనుమతినిచ్చింది. అయితే 100 మందికి మించి అందులో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour