Monday, 10 August 2020

Indian Railways:అప్పటి వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు..రైల్వేశాఖ కీలక ప్రకటన

ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా ఈ రైళ్ల రాకపోకలను సెప్టెంబర్ 30వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైళ్ల రద్దు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పటికీ గూడ్సు,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour