Saturday, 29 August 2020

Coronavirus: ఎవరక్కడ..... సీఎంకు క్వారంటైన్ సిద్దం చెయ్యండి, చిత్తం ప్రభు, అసెంబ్లీ దెబ్బతో !

చండీఘడ్/ పంజాబ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు మరో ముఖ్యమంత్రి హడలిపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సీఎంతో అధికార పార్టీ నాయకులు, అధికారులకు టెన్షన్ మొదలైయ్యింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour