Tuesday, 18 August 2020

చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్‌ చేస్తోందని, దీనిపై వెంటనే దర్యాప్తు చేయించాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సి ఉండగా.. కేంద్రం ఏం చెయ్యబోతున్నదో బీజేపీకి చెందిన కీలక నేత,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour