Tuesday, 4 August 2020

రాంగోపాల్ వర్మ 'మర్డర్'పై అమృత రియాక్షన్... దర్శక,నిర్మాతలకు కోర్టు నోటీసులు..

వివాదాస్పద కథాంశాలతో,వాస్తవ సంఘటనలతో సినిమాలు తెరకెక్కించడం,విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకోవడం దర్శకుడు వర్మకు అలవాటైన పంథా. గతంలో ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్,వంగవీటి తదితర చిత్రాలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న 'మర్డర్' సినిమాపై కూడా నల్గొండ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వర్మ 'మర్డర్' సినిమాపై మంగళవారం(అగస్టు 4) అమృత ప్రణయ్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour