Wednesday, 26 August 2020

నీట్,జేఈఈ : కేంద్రంతో అమీతుమీకి ఏడుగురు సీఎంలు... సుప్రీంలో తేల్చుకునేందుకు రెడీ...

నీట్,జేఈఈ పరీక్షల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయాన్ని వారు సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో నీట్‌,జేఈఈ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour