Sunday, 16 August 2020

ధోనీ రిటైర్మెంట్‌ : సీఎం జగన్ రియాక్షన్... 'మిస్టర్ కూల్'పై ప్రేమను చాటిన అమిత్ షా,చంద్రబాబు,లోకేష్.

'పాలిటిక్స్ ప్రజలను విడగొడుతాయి... స్పోర్ట్స్ అదే ప్రజలను ఏకం చేస్తుంది.' ఈ పాపులర్ కోట్ భారత్‌కు అచ్చుగుద్దినట్లుగా సూట్ అవుతుంది. ముఖ్యంగా క్రికెట్ విషయంలో. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే భారత్‌లో కపిల్ దేవ్,గవాస్కర్,సచిన్ టెండూల్కర్,సౌరవ్ గంగూలీ... ఇలా ఎంతోమంది హీరోలు పుట్టుకొచ్చారు. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. ఆ తరం తర్వాత ఇప్పటి సమకాలీన క్రికెట్‌లో ఆ స్థాయి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour