Friday, 28 August 2020

ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతే డిగ్రీ పట్టా: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

కరోనా వైరస్ నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే పట్టా ఇవ్వాలని వర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. యూజీపీ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour