Thursday, 20 August 2020

కరోనాకు అదొక్కటే మందు, బాధితులను ఒంటరి చేయొద్దు: మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్: కరోనా మహమ్మారి పట్ల భయాందోళనలు గురికావాల్సిన అవసరం లేదని.. అయితే ఆ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్లాస్మా దానం కార్యక్రమానికి హాజరయ్యారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour