బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును సుప్రీం కోర్టు సీబీఐ సిట్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కేసును విచారించిన ముంబై పోలీసులు సీబీఐకి సహకరించనున్నారు. కేసు విచారణలో రికార్డ్ చేసిన వాంగ్మూలాలు,సాక్ష్యాలన్నింటినీ సీబీఐకి అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణకు సంబంధించి ఇండియా టుడే ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment