Thursday, 20 August 2020

సుశాంత్ మరణం... ఆ 'పెయింటింగ్‌' భయపెట్టిందా... చేతిలో రుద్రాక్షతో మంత్రాలు...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సుప్రీం కోర్టు సీబీఐ సిట్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కేసును విచారించిన ముంబై పోలీసులు సీబీఐకి సహకరించనున్నారు. కేసు విచారణలో రికార్డ్ చేసిన వాంగ్మూలాలు,సాక్ష్యాలన్నింటినీ సీబీఐకి అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణకు సంబంధించి ఇండియా టుడే ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour