Thursday, 20 August 2020

ఏపీ హైకోర్టు ఆన్‌ లైన్‌ విచారణలకు త్వరలో ముగింపు- సెప్టెంబర్‌లో నేరుగా కార్యకలాపాలు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడిన తరుణంలో హైకోర్టు కూడా కొంతకాలంగా ఆన్ లైన్‌ ద్వారా విచారణలు నిర్వహిస్తోంది. ఇందులో పలు సమస్యలు కూడా తప్పడం లేదు. న్యాయవాదుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే పలుసందర్భాల్లో ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను కరోనా సమయంలో రప్పించే వీలు లేకపోవడం, హైకోర్టు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour