Tuesday, 18 August 2020

కేసీఆర్ దొరగారూ.. ఇకనైనా మేలుకొండి: కడిగిపారేసిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. తాజా, పరిణామాలే ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ఆమె స్పందించారు. ‘తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour