Tuesday, 25 August 2020

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ ప్రచార ఆర్భాటాలకే .. కరోనా సమయంలో ఇదో తుగ్లక్ చర్య : అనిత ఫైర్

ఏపీలో సెప్టెంబర్ 5 నుండి స్కూళ్లను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా స్కూల్ రీ ఓపెన్ కు సంబంధించిన ప్రణాళికలు సైతం రూపొందిస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తోంది. అయితే కరోనా కాలంలో స్కూల్స్ రీ ఓపెన్ చేయడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour