Wednesday, 19 August 2020

ప్రధాని పేరుతోనే నకిలీ పథకం ..ఆ నకిలీ వెబ్‌సైట్స్ కు దేశవ్యాప్త ఏజెంట్స్..ప్రజలను దోచేసిన కేటుగాళ్ళు

కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు . ఏకంగా ప్రధాని పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి వేలమంది నుండి డబ్బులు తెలివిగా వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల ను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో ఇప్పటివరకూ 15 వేల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour