Thursday, 20 August 2020

సినిమాను మించి సీఎం జగన్ కామెడీ - బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్ - తోలు తీస్తామంటారా?: ఎంపీ రఘురామ

పాలన వికేంద్రీకరణ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేస్తోనన ఫీట్లు కామెడీ సినిమాను మించి నవ్వుతెప్పిస్తున్నాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం అఫిడవిట్‌తో బాధపడాల్సిన పనిలేదని అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై బీజేపీ నేతల తీరును తప్పుపట్టారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎంకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour