న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పాలసీని ప్రారంభించడంతో అన్ని రంగాల దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీఎం తీసుకున్న ఈ చొరవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ పథకంను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాదు కాలుష్యంను నియంత్రించడం, రవాణా రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment