Friday, 7 August 2020

కాలుష్య రహిత రాష్ట్రం కోసం: ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రారంభించిన ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పాలసీని ప్రారంభించడంతో అన్ని రంగాల దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీఎం తీసుకున్న ఈ చొరవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ పథకంను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాదు కాలుష్యంను నియంత్రించడం, రవాణా రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour