Friday, 7 August 2020

భారత్ వెళ్తే రిస్క్‌లో పడ్డట్టే... అక్కడి పరిస్థితి బాగా లేదు... అమెరికన్లకు తాజా ట్రావెల్ అడ్వైజరీ.

కరోనా వైరస్ కారణంగా విదేశీ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తాజాగా అమెరికా ఎత్తేసింది. దాదాపు 4 నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీలో 50 దేశాల స్టేటస్‌లో ఇప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే,ఆయా దేశాలకు వెళ్లడం రిస్క్‌ చేయడమేనని అమెరికా తమ పౌరులకు సూచిస్తోంది. ఆ దేశాల జాబితాలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour