Thursday, 27 August 2020

రాజధాని రైతుల కౌలు రగడ ... సాంకేతిక సమస్యలతోనే కౌలు జాప్యం.. కావాలనే ఇదంతా అన్న మంత్రి బొత్సా

రాజధాని అమరావతి రైతులకు కౌలు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం జూన్ 22వ తేదీన ప్రకటించినప్పటికీ అవి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పడలేదు. దీంతో రైతులు ఆగ్రహించి ఆందోళన బాట పట్టారు. సి ఆర్ డి ఏ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour