Sunday, 9 August 2020

దూకుడు మీదున్న బీజేపీ: అమరావతికి అనుకూల నేతలపై వేటు: ఎవరు మాట్లాడినా..సాగనంపేలా

అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దూకుడు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొంటోన్న మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనలపై బీజేపీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా.. అమరావతికి అనుకూలంగా ప్రకటనలు చేస్తోన్న నేతలపై వేటు వేయడాన్ని కొనసాగిస్తోంది. అమరావతికి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour