Monday, 3 August 2020

జిమ్స్,యోగా సెంటర్స్‌ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్‌ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని జిమ్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ మాత్రం మూసే ఉంటాయి. అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే స్విమ్మింగ్ పూల్స్,స్పా,స్టీమ్ బాత్ వంటి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour