Monday, 24 August 2020

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త- అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ గడువు పెంపు...

ఏపీలో లాక్‌ డౌన్‌ సడలింపుల నేపథ్యంలో గతంలో విధించిన ఆర్టీసీ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌ రిజర్వేషన్‌ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతకు ముందు నెల రోజులుగా ఉన్న ఈ గడువును ప్రభుత్వం వారం రోజులకు తగ్గించింది. కరోనా వ్యాప్తి కారణంగా బస్సు సర్వీసుల్లో కోత విధించడం, రోజువారీ సర్వీసుల ఎంపిక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour