Saturday, 1 August 2020

భారత్‌ -చైనా వివాదం: లడాఖ్‌లో భారత ఆర్మీ అదనపు బలగాలు... ఏం జరుగుతోంది..?

లడాఖ్ : భారత్‌లో చైనా దౌత్యాధికారి సన్ వెడాంగ్ వాస్తవాధీన రేఖవద్ద చైనా బలగాల పరిస్థితిపై పూర్తి స్పష్టతను ఇవ్వని నేపథ్యంలో భారత్ తన బలగాలను కూడా పెంచుతూ వివాదాస్పద ప్రాంతంలో మోహరించింది. ఇక దీనిపై ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పందించారు. చైనా తీసుకునే చర్యల ఆధారంగానే భారత ఆర్మీ కూడా అడుగులు వేస్తుందని చెప్పారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour