ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేసేందుకు యూజీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్,మేనేజ్మెంట్ విద్యార్థుల తరహాలో బీఏ,బీఎస్సీ,బీకాం విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్స్ పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) డిగ్రీ కోర్సులకు సంబంధించి అప్రెంటిస్షిప్/ఇంటర్న్షిప్ మార్గదర్శకాలను శుక్రవారం(అగస్టు 7) విడుదల చేసింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment