Friday, 7 August 2020

ఒక హిందువుగా మసీదుకు వెళ్లబోనన్న యోగి - టోపీ ధారణ సెక్యూలరిజమా? - యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారం

ఒక హిందువుగా, అందునా యోగిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు తగదని, ముఖ్యమంత్రి స్థానికే ఆయన కళంకం తెచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపించాయి. సీఎం తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఉత్తరప్రదేశ్ సహా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour