Thursday, 6 August 2020

‘చైనా దురాక్రమణ’పై డాక్యుమెంట్ తొలగించిన రక్షణ శాఖ: నిజాలను మార్చలేరంటూ కాంగ్రెస్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ తన వెబ్‌సైట్‌లో కొద్ది రోజుల క్రితం ఉంచిన డాక్యుమెంట్‌ను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులో మూడు నెలలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత కాలం కొనసాగవచ్చని రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఆ డాక్యుమెంట్‌ ఉంచింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour