Monday, 3 August 2020

ఎవరినైతే లైంగికంగా వేధించావో.. ఆమెతో రాఖీ కట్టించుకో... బెయిల్‌ కోసం హైకోర్టు కండిషన్...

రక్షా బంధన్ పండగ వేళ మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఓ షరతు విధించింది. ఎవరైతే అతని చేతిలో వేధింపులకు గురయ్యారో... ఆ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను రాఖీ కట్టాల్సిందిగా కోరాలని అతన్ని ఆదేశించింది. అంతేకాదు,రాఖీ కట్టినందుకు ఆమెకు,ఆమె కుమారుడికి నగదును కానుకగా ఇవ్వాలని ఆదేశించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour