Thursday, 6 August 2020

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కేంద్రం ... రాజధాని వ్యవహారంలో జోక్యం కష్టమే.. తేల్చేసిందిలా !!

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చిందా ? రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిందా ? రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని హైకోర్టులో కేంద్రం కౌంటర్ వేయడంతో రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేమని,చేతులు దులుపుకున్నట్టే అని తేల్చేసిందా ? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. బాబు బాటలో వైసీపీ సోషల్ మీడియా ఉద్యమం .. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ... ట్వీట్స్ వైరల్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour