Sunday, 9 August 2020

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్‌బై: సొంతగూటికి వైసీపీ నేత: రాజ్యసభ ఛాన్స్ ఇస్తారా?

కాకినాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు గుడ్‌బై చెప్పబోతున్నారు. కాస్సేపట్లో ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనే- చలమలశెట్టి సునీల్. ఇదివరకు వైఎస్ఆర్సీపీలో చాలాకాలం పాటు కొనసాగిన చలమలశెట్టి సునీల్.. సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour