Sunday, 9 August 2020

అమిత్ షా కు కరోనా నెగటివ్ వట్టిదే - తాజాగా టెస్టు చేయలేదన్న హోం శాఖ - బీజేపీ ఎంపీపై విమర్శలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం తలెత్తింది. కరోనా మహమ్మారి బారిన పడి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ అని తేలిందంటూ వార్తలు రావడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఊరట చెందారు. కానీ నిమిషాల వ్యవధిలోనే సదరు వార్త ఫేక్ అంటూ సాక్ష్యాత్తూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour