Saturday, 29 August 2020

కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా- త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామన్న ఎయిమ్స్‌....

కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను రేపో మాపో డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది. ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour