Thursday, 13 August 2020

అచ్చెన్నాయుడికి కరోనా, విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్..

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. అచ్చెన్నాయుడుకి కరోనా వచ్చిందని తెలిసి చంద్రబాబు బాధపడ్డారు. విషయం తెలిశాక వేదనకు గురయ్యానని పేర్కొనారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. అచ్చెన్నాయుడికి కరోనా వచ్చిందని తెలిసి టీడీపీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour